Tentvnews · Newsroom

ధోనీకి వీడ్కోలు మ్యాచ్‌పై బీసీసీఐ ఆలోచన
అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ఇచ్చి తప్పుకున్న భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి వీడ్కోలు మ్యాచ్ నిర్వహించడానికి భారత క్రికెట్ నియంత్రణ బోర్డు (బిసిసిఐ) సిద్ధమైంది.

August 20, 2020